ఢిల్లీ కల్కాజీ ఆలయంలో కుప్పకూలిన స్టేజ్

TRINETHRAM NEWS

ఒకరి మృతి, 17 మందికి తీవ్రగాయాలు..

కల్కాజీ టెంపుల్ మహంత్ కాంప్లెక్స్‌లో ప్రమాదం..

జాగరణ కార్యక్రమం జరుగుతుండగా కూలిన స్టేజ్..

గాయకుడు బి ప్రాక్ పాట పాడే సమయంలో ఒక్కసారిగా ముందుకొచ్చిన భక్తులు..

భక్తులు ఎక్కేందుకు ప్రయత్నించడంతో కూలిన స్టేజ్.

You cannot copy content of this page

Scroll to Top