Trinethram News : Jan 20, 2026, తెలంగాణ సీఎం రేవంత్ నేతృత్వంలో రాష్ట్ర ప్రతినిధి బృందం సోమవారం స్విట్జర్లాండ్ లోని దావోస్ పర్యటనకు వెళ్లింది.
ఈ నేపథ్యంలో జ్యురిచ్ నగరానికి చేరుకున్న సీఎం రేవంత్ బృందానికి ఘన స్వాగతం లభించింది. జ్యురిచ్ విమానాశ్రయంలో ప్రవాస తెలంగాణ వాసులు వారికి స్వాగతం పలికారు.
ఈ పర్యటనలో సీఎం వెంట మంత్రి పొంగులేటి, ఉన్నతాధికారులు ఉండగా.. ఇప్పటికే మంత్రి శ్రీధర్ బాబు దావోస్ చేరుకున్నారు. World Economic Forum2026 లో పాల్గొని రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేయనున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


