Trinethram News : పవిత్ర సరస్వతి అంతర్వాహిని పుష్కరాలు ప్రారంభమవుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు భక్తకోటికి శుభాలు కలగాలని ప్రార్థించారు. 12 రోజుల పాటు సాగే ఈ ఆధ్యాత్మిక పుష్కర మహోత్సవంలో పాల్గొనే భక్తులకు సర్వదా ముక్తేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. గోదావరి, ప్రాణహిత నదుల అంతర్వాహిని సరస్వతీ నదిలో పుణ్య స్నానాలు ఆచరించి దేవీ మహా సరస్వతి అమ్మ వారి ఆశీస్సులు పొందాలని కోరారు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


