CM Cup Tournament : సిఎం కప్ టోర్నమెంట్ ప్రారంభం

TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి) జనవరి 29 త్రినేత్రం న్యూస్.. డిండి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు గురువారం రోజు సీ ఎం కప్ టోర్నమెంటును తహసిల్దార్ శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ టోర్నమెంట్ లో కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్ క్రీడలలో వివిధ పాఠశాల ల విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో డిండి ఎస్ఐ బాలకృష్ణ , ఎం ఈ ఓ గొప్య నాయక్ , జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిరుపతయ్య , మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సి నారాయణ రెడ్డి , పంచాయతీ సెక్రెటరీ చిరంజీవి, సర్పంచ్ నల్లగంతుల రవి , ఉప సర్పంచ్ కౌసర్ రషీద్, మండలంలోనివివిధ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

CM Cup Tournament begins

You cannot copy content of this page

Scroll to Top