పశ్చిమగోదావరి జిల్లా : మార్చి : 1 (త్రినేత్రం న్యూస్); తాడేపల్లిగూడెం మండలం, అగ్రహారం ఎల్ మరియు గృహ సముదాయంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగింది. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని , స్వచ్ఛ తాడేపల్లిగూడెం కు కృషి చేయాలని పట్టణ జనసేన అధ్యక్షుడు వర్తనపల్లి కాశి ప్రజలకు పిలుపునిచ్చాడు.
సాధన దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోధీ కృషి చేస్తున్నారని బిజెపి పట్టణ అధ్యక్షుడు దువ్వ శ్రీను అన్నాడు. కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

