తిరుపతి ఎస్వీ జూపార్క్ లో చికిత్స పొందుతున్న చిరుత మృతి

TRINETHRAM NEWS

Trinethram News : తిరుపతి

పెనుగొండ దగ్గర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ చిరుతను మెరుగైన చికిత్స కోసం శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలకు తరలించిన అధికారులు. ‘జూ’లో సంజీవిని హాస్పిటల్ లో వైద్యం అందించిన వెటర్నరీ వైద్యులు

ఆరోగ్యం క్షీణించడంతో మృతి చెందిన చిరుత.. పోస్ట్ మార్టం కోసం వెటర్నరీకి ఆసుపత్రికి తరలించిన అధికారులు. వెటర్నరీ అధికారులు పోస్టుమార్టం చేయగా Septicemic shock and Lymphosarcoma. కారణంగా చనిపోయింది అని గుర్తించారు

You cannot copy content of this page

Scroll to Top