Trinethram News : గుంటూరు జిల్లా, చేబ్రోలు గ్రామ పోలీస్ స్టేషన్ పరిధి బ్రాహ్మణ కోడూరు అడ్డరోడ్డు వద్ద ఆదివారం తెల్లవారుజామున రేషన్ బియ్యం తరలిస్తున్న ఆటోను చేబ్రోలు పోలీసులు పట్టుకున్నారు.. ఆటో ను స్టేషన్ కు తరలించి డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.ఆటో ఎవరిది.ఎక్కడ నుండి తరలిస్తున్నారు.అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.ఆటోలో రేషన్ బియ్యం సుమారు ఐదు టన్నులు ఉంటుందని అంచనా. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


