ఏపీలో ఎన్నికల ఏర్పాట్లపై సీఈసీ కసరత్తు

TRINETHRAM NEWS

అమరావతి

ఏపీలో ఎన్నికల ఏర్పాట్లపై సీఈసీ కసరత్తు.

జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కొనసాగుతున్న కేంద్ర ఎన్నికల బృందం సమీక్ష.

2024 ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వహణపై చర్చ.

రేపు సీఎస్‌, డీజీపీలతో సీఈసీ బృందం భేటీ.

You cannot copy content of this page

Scroll to Top