హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఏర్పాట్లపై సీఎస్‌ సమీక్ష

Droupadi Murmu: హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఏర్పాట్లపై సీఎస్‌ సమీక్ష హైదరాబాద్‌: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) హైదరాబాద్‌ పర్యటన కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) శాంతి కుమారి అధికారులను ఆదేశించారు..…

పెద్ద మొతంలో పట్టు పడ్డ గంజాయి

పెద్ద మొతంలో పట్టు పడ్డ గంజాయి శ్రీ సత్య సాయి జిల్లా చిలమత్తూరు సమీపన కొడికొండ చెకపోస్ట్ లొ కంటైనర్ లొ పెద్ద మొత్తంలో గంజాయి కర్ణాటక కు తరలిస్తున్న సమాచారంతో స్థానిక డిఎస్పి సీఐ ఎస్ఐలు కానిస్టేబుల్ నాగార్జున పట్టుకున్నట్టు…

గ్యాలరీ నుంచి లోక్‌సభ ఛాంబర్‌లోకి దూకిన అగంతకులు

గ్యాలరీ నుంచి లోక్‌సభ ఛాంబర్‌లోకి దూకిన అగంతకులు లోక్‌సభలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఇద్దరు ఆగంతకులు సందర్శకుల గ్యాలరీ నుంచి లోక్‌సభ ఛాంబర్‌లోకి దూకారు. ఈమేరకు కాంగ్రెస్‌ ఎంపీ అదిర్‌ రంజన్‌ చౌదరీ చెప్పారు. ఈ గందరగోళ పరిస్థితుల్లో స్పీకర్‌ లోక్‌సభను…

ఈ 5 రాష్ట్రల ఎన్నికల్లో ప్రజలు ఈసారి 4 రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలను ఎన్నుకోగా

మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరాం వంటి ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి అయిన విషయం తెలిసిందే… ఈ 5 రాష్ట్రల ఎన్నికల్లో ప్రజలు ఈసారి 4 రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలను ఎన్నుకోగా, అయా పార్టీలు మొత్తం 5 రాష్ట్రాల్లో కొత్త…

రాజస్థాన్ నూతన ముఖ్య మంత్రిగా భజన్ లాల్ శర్మ

రాజస్థాన్ నూతన ముఖ్య మంత్రిగా భజన్ లాల్ శర్మ ఎమ్మెల్యే…. టూ…. సీఎం రాజస్ధాన్ రాష్ట్రంలో ఇటీవలే జరిగిన ఎన్నికలలో బీజేపీ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఐతే రాజస్థాన్ సీఎంగా ఎవరిని నియమించాలి అనే విషయం లో…

వన్ నేషన్.. వన్ స్టూడెంట్.. కేంద్రం కొత్త ఐడీ

వన్ నేషన్.. వన్ స్టూడెంట్.. కేంద్రం కొత్త ఐడీ దేశంలోని విద్యార్థులందరికీ ఒకే గుర్తింపు ‘అపార్ కార్డు’ అకడమిక్ వివరాల డిజిటలైజేషన్ ప్రారంభించిన విద్యాశాఖ ప్రీ ప్రైమరీ నుంచి పీజీ చదివే విద్యార్థుల దాకా కార్డు జారీ

ఏఎంఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్‌ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే

ఏఎంఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్‌ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే వైమానిక కోర్సుల్లో అడ్మిషన్లకు సంబంధించిన ఏఎంఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ పరీక్ష ద్వారా 2024-25 విద్యా సంవత్సరానికి విమానయాన రంగంలో లైసెన్స్‌/…

చెన్నై, కాంచీపురం జిల్లాలో నేడు చంద్రబాబు పర్యటన

చెన్నై, కాంచీపురం జిల్లాలో నేడు చంద్రబాబు పర్యటన చెన్నై:డిసెంబర్ 12ఆలయాల సందర్శనల్లో భాగంగా తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు మంగళవారం కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూరుకు వస్తున్నట్లు చెన్నై నగర తెదేపా అధ్యక్షుడు చంద్రశేఖర్‌ తెలిపారు. అక్కడి శ్రీరామానుజర్‌ ఆలయాన్ని సందర్శించి పూజలు…

గవర్నర్ రాజ్ భవన్ కు బాంబు బెదిరింపు

కర్ణాటక గవర్నర్ రాజ్ భవన్ కు బాంబు బెదిరింపు…. అర్థరాత్రి 12 గంటల సమయంలో NIA_India కు ఓ గుర్తు తెలియని నెంబర్ తో ఫోన్ వచ్చింది… రాజ్ భవన్ లో బాంబు పెట్టాం అది ఏ క్షణమైనా పేలవచ్చు అని…

భక్తులతో కిటకిట లాడుతున్న శబరిమలై

భక్తులతో కిటకిట లాడుతున్న శబరిమలై కేరళ :డిసెంబర్ 12శబరిమల అయ్యప్ప స్వామి దర్శన సమయాన్ని మరో గంట పొడిగిస్తూ ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు నిర్ణయం తీసుకుంది. అయ్యప్ప దర్శనానికి తరలివస్తున్న భక్తులతో మంగళవారం శబరిమలై కొండలు కిటకిటలాడాయి. ఈ నేపథ్యంలో…

You cannot copy content of this page