జూలై 11, 2026
TRINETHRAM NEWS
Bus Collides Truck

Bus Collides Truck : త్రినేత్రం న్యూస్ : ఉత్తరప్రదేశ్‌లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వారణాసి నుంచి ఢిల్లీకి వెళ్తున్న ప్రైవేట్ స్లీపర్ బస్సు కాన్పూర్ హైవేపై ట్రక్కును ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో డ్రైవర్, కండక్టర్ మృతి చెందారు. పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page