Bullet Train : 2027 ఆగస్టు 15 నాటికి బుల్లెట్‌ రైలు

TRINETHRAM NEWS

Trinethram News : 2027, ఆగస్టు 15న దేశంలో తొలి బుల్లెట్‌ రైలును ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ గురువారం వెల్లడించారు.

ముంబై-అహ్మదాబాద్‌ మధ్య బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు వచ్చే ఏడాది ఆగస్టు 15కు పూర్తవుతుందని, దశల వారీగా కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ఆయన చెప్పారు.

త్వరలో వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లు

పశ్చిమబెంగాల్‌, అస్సాం రాష్ర్టాలను కలుపుతూ గువాహటి-కోల్‌కతా మధ్య తొలి రైలును ప్రారంభించేందుకు కేంద్రం సిద్ధమవుతున్నది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Bullet train by August 15, 2027

You cannot copy content of this page

Scroll to Top