తేదీ : 27/10/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన విజయవాడ , చందర్లపాడు మండలం, ముప్పాళ్ళ గ్రామంలో పదిహేను ఏళ్ల బాలికపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ గ్రామంలో ఆడుకుంటున్న బాలిక కు జామకాయలు ఆశ చూపించి ఓ గృహంలోకి తీసుకెళ్లి ,మత్తు మందు కలిపి దారుణానికి దిగారు. బాలిక బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయగా బాధితురాలను నందిగామ ప్రభుత్వ వైద్యశాలకు తరలించడం జరిగింది. పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


