Ramesh visited Ramulu : బోయపల్లి రాములు గౌడ్ ను పరామర్శించినబి ఆర్ ఎస్ నాయకులు వడ్త్య రమేష్

TRINETHRAM NEWS

చందంపేట నవంబర్ 06 త్రినేత్రం న్యూస్. చందంపేట మండలం చిత్రి యాల బి ఆర్ ఎస్ పార్టి సీనియర్ నాయకులు బోయపల్లి రాములు గౌడ్ తల్లి ఇటివలే అనారోగ్యంతొ బాధపడుతూ మరణించడం జరిగింది. వారిని బి ఆర్ఎస్- దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ వారి నివాసంలో పరామర్శించారు.. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కుంభం నరేశ్ గౌడ్. పవన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Vadtya Ramesh visited Boyapalli Ramulu Goud

You cannot copy content of this page

Scroll to Top