Trinethram News : విజయవాడ : అమరావతిలో అతి పెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించాలని ఏపీ క్రికెట్ అసోసియేషన్ నిర్ణయం .. విజయవాడలో ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో ఏసీఏ వార్షిక సర్వసభ్య సమావేశం .. ఏపీలో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్నామని,విశాఖలో మహిళల వరల్డ్ కప్ కూడా నిర్వహిస్తున్నామని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


