మందడంలో భోగి వేడుకలు..
పాల్గొన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్
టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో ‘తెలుగుజాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం’ పేరుతో వేడుకలు
సంప్రదాయ దుస్తులు ధరించి పాల్గొన్న చంద్రబాబు, పవన్
ఘన స్వాగతం పలికిన రాజధాని రైతులు
భోగి మంటలు వెలిగించి వేడుకలు ప్రారంభించిన నేతలు


