Bee Attack : తేనెటీగలు దాడి.. గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

TRINETHRAM NEWS
Bee attack

Bee Attack : నంద్యాల జిల్లా : మార్చి 25 : (త్రినేత్రం న్యూస్); శ్రీశైలం ఆనకట్ట వద్ద విధులు నిర్వహిస్తున్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ పిల్లి వీరస్వామి (యాబై రెండు) తేనెటీగల దాడిలో గుండెపోటుతో మృతి చెందాడు. విధులు నిర్వహిస్తుండగా ఆ గుంపు దాడి చేయడంతో తప్పించుకునే ప్రయత్నంలో ఆయన గుండెపోటుకు గురయ్యాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం వైద్యశాలకు తరలించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top