WhatsApp Image 2024 05 31 at 13.49.11
Arrest of accused of Kiladi. Cash and gold seized
మే 31 గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
సింగరేణిలో పనిచేసే గోదావరిఖనికి చెందిన అధికారిని గుర్తు తెలియని ముఠా బెదిరించి నగదు బంగారంతో ఉడయించారు. గురువారం గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు నిందితులు నుండి 9తులాల బంగారం, 83వేల నగదు, 4 ఫోన్లు, బ్యాంక్ చెక్ స్వాధీనం చేసుకున్నారు. నిందుతులు రాయల భవానీ రెడ్డి(21), రాయల వెంకటేశ్వర్లు(44), రాయల శ్రీలత (40)లను అరెస్టు చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
