TRINETHRAM NEWS

ఆర్మీ ఉద్యోగి కోటేశ్వర్‌రావును చంపిన చైనా మాంజా! లంగర్‌హౌస్ ఫ్లైఓవర్ వద్ద ఈ ఘటన జరిగింది..
ఇండియన్ ఆర్మీలో పనిచేసిన చైనా మంజ తగిలి కోటేశ్వర్ రావు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

లంగర్ హౌస్ ఫ్లై ఓవర్ పై ప్రమాదం..