TRINETHRAM NEWS

Army built 70 feet bridge in 72 hours

Trinethram News : భారత సైన్యంలోని త్రిశక్తి కార్ప్ సిక్కింలో 72 గంటల్లోనే 70 అడుగుల పొడవైన వంతెనను నిర్మించింది.

వరదలకు దెబ్బతిన్న రవాణా వ్యవస్థ పునరుద్ధరణలో భాగంగా డిక్చూ- సంక్లాంగ్ మార్గంలో ఈ ఐరన్ బ్రిడ్జిని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

స్థానిక అధికారులు, BRO సహకారంతో ఇంత వేగంగా పనులు పూర్తి చేశామన్నారు.

కాగా ఇటీవల సిక్కింలో కురిసిన భారీ వర్షాలతో అనేక చోట్ల రోడ్ కనెక్టివిటీ దెబ్బతింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Army built 70 feet bridge in 72 hours