నేడు వైసీపీ అభ్యర్థుల ప్రకటనBy trinethramnews / మార్చి 16, 2024 TRINETHRAM NEWSఏపీ:ఇడుపులపాయలో అభ్యర్థులను ప్రకటించనున్న సీఎం జగన్.. మధ్యాహ్నం ఒంటి గంటకు 175 అసెంబ్లీ, 25 లోక్సభ అభ్యర్థుల ప్రకటన..వైఎస్సార్ ఘాట్ దగ్దర నివాళులర్పించిన తర్వాత అభ్యర్థు ప్రకటన