Trinethram News : గత వైసీపీ ప్రభుత్వం 3 రాజధానులు అంటూ అమరావతిని నాశనం చేసింది
డబుల్ ఇంజిన్ సర్కార్ తో అమరావతి అభివృద్ధి వేగంగా జరుగుతుంది
20 ఏళ్ల భవిష్యత్తును ముందే ఊహించిన వ్యక్తి సీఎం చంద్రబాబు
సైబరాబాద్ నిర్మించిన చంద్రబాబు.. అమరావతిని కూడా ప్రపంచ నగరంగా తీర్చిదిద్దుతారు
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


