దూకుడు పెంచిన ఏసీబీ

TRINETHRAM NEWS

దూకుడు పెంచిన ఏసీబీ

Trinethram News : Nov 06, 2024,

తెలంగాణ : ఫార్ములా-ఈ రేసింగ్ అక్రమాలపై ఏసీబీ విచారణ చేపట్టింది. ఆర్‌ఈ (రెగ్యులర్ ఎంక్వయిరీ)ని మొదలపెట్టింది ఏసీబీ. ఆర్‌ఈ లో ఫైళ్లు పరిశీలించి, అక్రమాలు ఎలా జరిగాయి అనే దానిపై ఏసీబీ విచారణ జరుపనుంది. రెండు రోజుల్లో కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంది. ఫార్ములా-ఈ రేసింగ్ సంబంధించి రూ.55 కోట్లు విదేశీ సంస్థలకు చెల్లించినట్లు ఏసీబీ గుర్తించింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top