
Pawan Kalyan : త్రినేత్రం న్యూస్ : హనుమకొండలో బాలుడిని పరామర్శించనున్న పవన్ కళ్యాణ్. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న బాలుడు నిరంజన్ (17). బాలుడు నిరంజన్ కోరిక మేరకు ఇంటికి వెళ్ళనున్న పవన్ కళ్యాణ్. భద్రకాళి అమ్మవారిని దర్శించుకోనున్న పవన్ కళ్యాణ్.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe