Telangana Talli Statue : అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహా విష్కరణ

TRINETHRAM NEWS
Telangana Talli statue unveiled in the Assembly premises

Telangana Talli Statue : హైదరాబాద్‌: శాసనసభ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. పునరుద్ధరించిన మండలి భవనం ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసన సభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌, సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top