Trinethram News : 14 ఆర్డీఎక్స్ బాంబులు అమర్చినట్లు మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డ దుండగులు.. వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారమిచ్చిన IMD సిబ్బంది
ఘటనా స్థలానికి చేరుకుని ఉద్యోగులను సురక్షిత ప్రాంతానికి తరలించి, బాంబు స్క్వాడ్ సహాయంతో ప్రతి గదిని తనిఖీ చేస్తున్న పోలీసులు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


