TRINETHRAM NEWS

Trinethram News : నేడు సుప్రీంకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ..

విచారణ చేయనున్న జస్టిస్ సంజీవ్ కన్నా, జస్టిస్ దీపాంకర్ దత్త ధర్మాసనం