తేదీ : 29/12/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లావ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి నాలుగు వేలమంది అంగన్వాడి వర్కర్స్ కు ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని ఐ ఎఫ్ టి యూ నగర అధ్యక్షుడు కలెక్టరేట్ వద్ద నిర్వహించిన పి జి ఆర్ ఎస్ లో సంబంధిత వినతి పత్రం అందజేశారు.
వాళ్లు తీవ్ర అనారోగ్యాలతో ఇబ్బందులు పడుతున్నారని, జూలై ఒకటి వ తేదీ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వ తారీకు వరకు అమలు చేసే స్త్రీ ఈఎస్ఐ పథకాన్ని వాళ్లకు వర్తింపజేయాలని కోరారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


