Yellamma Jatara : ముద్దాయి పేట ఎల్లమ్మ జాతర ఈనెల 18 నుంచి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గం యాలాల మండల్ ముద్దయ పేట గ్రామంలో ఈనెల 18 నుండి 20 వరకు రేణుక ఎల్లమ్మ జాతర ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆ లయ్య కమిటీ సభ్యులు తెలిపారు 18న సాయంత్రం అమ్మవారి ఆగమనం 19న సిడి కార్యక్రమం 20న చుక్కాo బోనం కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఎల్లమ్మ తల్లి దీవెనలు పొందాలని ఆలయ కమిటీ విజ్ఞప్తి చేసింది

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Muddaya Peta Yellamma Jatara

You cannot copy content of this page

Scroll to Top