వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ 69వ తెలంగాణ రాష్ట్రం లెవెల్ ఫుట్బాల్ టోర్నమెంట్ సెలక్షన్ 14 సంవత్సరాల లోపు బాయ్స్ మరియూ గర్ల్స్ వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్ లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో లంక సుదర్శన్ రెడ్డి, పి. నర్సిమ్మారెడ్డి,లవకుమార్ అడ్వాకెట్, కల్ కు డా నర్సిములు ముదిరాజ్ సోప్పరి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


