NMMS : యూత్ ఫర్ సేవా ఆధ్వర్యంలో ఎన్ ఎం ఎం ఎస్ మెటీరియల్

TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి) నవంబర్ 04 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో గల టీఎస్ మోడల్ స్కూల్లో 22 మంది విద్యార్థిని విద్యార్థులకు యూత్ ఫర్ సేవా ఆధ్వర్యంలో ఎన్ ఎం ఎం ఎస్ మెటీరియల్ ను ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డిండి తహసిల్దార్ హనుమంతు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ యూత్ ఫర్ సేవా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇలాంటి మంచి కార్యక్రమాలను ప్రశంసిస్తూ విద్యార్థులు వినియోగించుకుని మన మండలానికి మన గ్రామానికి తల్లిదండ్రులకు మెరిట్ టెస్టులో ఉత్తీర్ణులు కావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఏటి రాధిక కృష్ణ. రిటైర్డ్ ఎంపీడీవో తాడిశెట్టి సుదర్శన్. యూత్ ఫర్ సేవా సభ్యులు కడారి శ్రీశైలం, గాయాల రాఘవేందర్. మరియు జెడ్పిహెచ్ఎస్ మోడల్ స్కూల్ అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

NMMS material under the auspices of Youth for Seva

You cannot copy content of this page

Scroll to Top