తేదీ : 29/09/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట మండలం, పుట్రేల గ్రామం ఆరు వ వార్డులో చింతల విజయలక్ష్మి మృతి చెందింది. ఆ కుటుంబాన్ని ఆ గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు, మండల ఆ పార్టీ కోశాధికారి గాదే.వెంకటేశ్వరరావు పరమర్శించారు. పార్టీ తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేసి ఆ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


