Durgamma Rath Yatra : విజయవాడలో ఈ నెల 28వ తేదీన మెగా కార్నివాల్ వాక్, దుర్గమ్మ రథయాత్ర

TRINETHRAM NEWS

విజయవాడ : విజయవాడ ఉత్సవ్ లో భాగంగా కార్నివాల్ వాక్ తో పాటు దుర్గమ్మ ఉత్సవ రథయాత్రకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఇందులో మూడు వేల మంది కళాకారులు 30 రకాల ప్రదర్శనలిస్తారు. ఇందులో భాగంగా ఈ నెల 28న సాయంత్రం 4.30 గంటల నుంచి 6.30 గంటల వరకు బందరు రోడ్డులోని ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు సుమారు 2.8 కిలోమీటర్ల మేర రథయాత్ర సాగనుంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Mega Carnival Walk, Durgamma Rath Yatra

You cannot copy content of this page

Scroll to Top