Trinethram News : ఆధునిక యుద్ధాల్లో డ్రోన్ల ప్రమేయం పెరిగిన నేపథ్యంలో భారత సైనిక దళాలు దీనిపై దృష్టిపెట్టాయి.ఈ అంశానికి సంబంధించి తమ సామర్థ్యాలను పరీక్షించుకునేందుకు అక్టోబరు 6 నుంచి 10 వరకూ భారీ విన్యాసాలను నిర్వహించనున్నాయి. సమీకృత రక్షణ విభాగం (ఐడీఎస్) ఆధ్వర్యంలో జరిగే ఈ యుద్ధక్రీడల్లో భారత అమ్ములపొదిలో ఉన్న డ్రోన్లు, శత్రు డ్రోన్లను నేలకూల్చే వ్యవస్థలను పరీక్షించనున్నారు….
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


