గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఎన్ టి పి సి లోని రిలయన్స్ నిఫాన్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ గణేష్ ఉత్సవ సమితి బాధ్యులుగా అంబుల శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న రీజనల్ మేనేజర్ బొల్ల మల్లేశం, మేనేజర్ మహమ్మద్ అబ్దుల్ సయ్యద్, సీనియర్ సేల్స్ మేనేజర్ గడ్డం రాజులకు కృతజ్ఞత లు తెలిపారు.
సోమవారం మధ్యాహ్నం కార్యాలయంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశామని, ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఆ గణేశుని ఆశీస్సులు పొందాలని కోరారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


