దేవరకొండ ఆగష్టు 30 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు నేనావత్ రాములు నాయక్ పేదలకు చేసే వైద్య సేవే ఆస్తిగా భావించి చిట్ట చివరి శ్వాస వరకు పని చేయడం కన్నా గొప్ప విశ్రాంతి లేదని.. మమ్మల్నీ వీడి దివికేగిన వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు జాలె నరసింహారెడ్డి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


