ఏపీలో నేటి నుంచి కులగణన ప్రారంభం

TRINETHRAM NEWS

ఏపీలో నేటి నుంచి కులగణన ప్రారంభం..

సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల ఆధ్వర్యంలో ప్రక్రియ..

10 రోజులపాటు కొనసాగనున్న కులగణన ప్రక్రియ..

నేటి నుంచి 28 వరకు ఇంటింటికీ వెళ్లి సర్వే చేయనున్న వాలంటీర్లు..

ఇళ్ల దగ్గర అందుబాటులో లేని వారికి ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 2 వరకు సచివాలయాల్లో నమోదుకు అవకాశం.

You cannot copy content of this page

Scroll to Top