Trinethram News : శ్రీకాకుళం జిల్లా : గంజాయి రవాణాకు సుజిత్ సూర్జెయా అనే బస్సు డ్రైవర్ తో బేరం కుదిరించుకున్న గంజాయి వ్యాపారి.. మహారాష్ట్రలోని పూనే చెందిన చావస్ కు గంజాయి తరలిస్తున్న వైనం
పలాస రైల్వే స్టేషన్ పరిధిలో పట్టుబడ్డ ముద్దాయి.. 7 ప్యాకెట్లుగా ప్యాకెట్లుగా అమర్చుకున్న గంజాయి.. 18.55 కేజీల గంజాయిని స్వాధీనం పరుచుకున్న కాశీబుగ్గ పోలీసులు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


