తేదీ : 27/04/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పోలవరం నియోజకవర్గం, జీలుగుమిల్లి మండలం, బర్రింకలపాడు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు క్యాంపు కార్యాలయంలో ముంపు ప్రాంత నిర్వాసితులు మర్యాదపూర్వకంగా కలవడం కలిశారు. ఈ సందర్భంగా ఆర్ మరియు ఆర్ భూములను కాపాడాలని శాసనసభ్యులను కోరడం జరిగింది. అదేవిధంగా సరైన రోడ్డు మార్గం నిర్మించాలని, వారి సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


