Patnam Mahender Reddy : తాత్విక శివాని, ప్రణీత్ కుమార్ వివాహా వేడుకల్లో పట్నం మహేందర్ రెడ్డి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ జిల్లా డీఆర్డీఏ ఏవో శెట్టి రవికుమార్ కూతురు తాత్విక శివాని, ప్రణీత్ కుమార్ వివాహ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ ప్రభుత్వం చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి మంచిరేవుల ఏఎస్ క్లాసిక్ కన్వెన్షన్ లో జరిగిన వివాహ వేడుకలో వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపిన మహేందర్ రెడ్డి . బషీరాబాద్ పిఎసిఎస్ ఉపాధ్యక్షుడు అజయ్ ప్రసాద్, డి.ఆర్.డి.ఎ పి డి శ్రీనివాస్ రావు, మల్లారెడ్డి, మాజీ సర్పంచ్, తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Patnam Mahender Reddy at the

You cannot copy content of this page

Scroll to Top