తేదీ : 09/03/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన విజయవాడ లో విషాదం చోటు చేసుకుంది. మాచవరం పోలీసులు తెలిపిన సమాచారం మేరకు ముసునూరు కు చెందిన వంశీ మరొక యువత కలిసి గిరిపురంలో రూమ్ తీసుకొని ఓ వైద్యశాల లో పని చేస్తున్నారు.
ఈ క్రమంలో ఆమె రూమ్ లో నుంచి వెళ్ళిపోతాను అంటూ వంశీకి తెలుపుతూ ఉంది. తట్టుకోలేక వంశీ గడ్డి మందు తాగి మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేయడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


