సోమాలియా తీరంలో 15 మంది భారతీయులతో కూడిన కార్గో షిప్ హైజాక్ చేయబడింది. హైజాక్కు గురైన నౌకలోకి భారత నేవీ కమాండోలు ప్రవేశించినట్లు సైనిక వర్గాల వెల్లడి.