TRINETHRAM NEWS

Help flood victims on 25th of this month

Trinethram News : Andhra Pradesh : Sep 22, 2024,

ఏపీలో భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రజలకు ఈ నెల 25న పరిహారం అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వరదల కారణంగా మొదటి అంతస్తులు ముంపునకు గురైన వారికి రూ.25 వేలు, మొదటి, రెండో అంతస్తులు ముంపునకు గురైన వారికి రూ.10 వేలు నేరుగా ఖాతాల్లో జమ చేస్తారు. నష్టపోయిన వ్యాపారులు, వాహనాలు దెబ్బతిన్నవారు, పంటలు నష్టపోయిన వ్యాపారులు కూడా బుధవారం వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని సీఎం చంద్రబాబు కోరారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App