WhatsApp Image 2024 07 16 at 12.02.54
Considering that there should be no accidents to the Gita workers climbing the ropes in the public meeting
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు లస్కర్ గూడ గ్రామం లో జరిగిన
బహిరంగ సభలో తాళ్లు ఎక్కే గీత కార్మికులకు ప్రమాదాలు జరుగకుండా ఉండాలని భావించి
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
కాటమయ్య రక్షణ కవచాలు 100 మందికి సి ఎం రేవంత్ రెడ్డి అందించడం జరిగింది.
అలాగే మన కులబిడ్డ, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కోరిన వెంటనే గత ప్రభుత్వం లో పెండింగ్ లో ఉన్న ఎక్స్ గ్రేషియా 7 కోట్ల 90 లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు లష్కర్ గూడ సభలో ప్రకటించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
