TRINETHRAM NEWS

అమరావతి

ఏపీలో ఎన్నికల ఏర్పాట్లపై సీఈసీ కసరత్తు.

జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కొనసాగుతున్న కేంద్ర ఎన్నికల బృందం సమీక్ష.

2024 ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వహణపై చర్చ.

రేపు సీఎస్‌, డీజీపీలతో సీఈసీ బృందం భేటీ.