పిఠాపురంలో జనసేనకు ఎదురుదెబ్బ

TRINETHRAM NEWS

వైఎస్ఆర్సిపిలో చేరనున్న పిఠాపురం జనసేన మాజీ ఇన్ఛార్జ్ మాకినీడి శేషుకుమారి.

నేడు తాడేపల్లిలో సిఎం జగన్ సమక్షంలో శేషుకుమారి చేరిక

2019లో పిఠాపురం నుండి జనసేన తరపు‌ పోటీ చేసిన శేషుకుమారి 28వేల ఓట్లు పైన సాధించారు.

You cannot copy content of this page

Scroll to Top