TRINETHRAM NEWS

నవగళం బహిరంగసభలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య

రాష్ట్రచరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో యువగళం-నవశకం సభ జరుగుతోంది.

యువనేత లోకేష్ యువగళంలో 3123 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజలకు నేనున్నానని భరోసాను కల్పించారు.

యువగళం పాదయాత్ర ప్రత్యర్థుల రాష్ట్రంలో అవినీతి పాలకుల గుండెల్లో సింహస్వప్నంలా మారింది.

రాబోయే రోజుల్లో టిడిపి-జనసేన పార్టీలు సాధించబోతుందనడానికి ఈ సభకు హాజరైన ప్రజలే నిదర్శనం.