TRINETHRAM NEWS

సీటు లేకపోయినా కార్యకర్తగానైనా పనిచేస్తా…!

మంత్రి జోగి రమేష్

ఈ ఎన్నికల్లో అసలు టికెట్ ఇవ్వకపోయినా కూడా తాను వైఎస్‌ఆర్సీపీని వీడబోనని, ఓ సామాన్య కార్యకర్తగా పార్టీలో కొనసాగుతానని, జగన్ నాయకత్వంలో పని చేస్తానని వివరించారు. జగన్ గీసిన గీతను దాటే ప్రసక్తే లేదని, ఆయన చూపిన బాటలోనే నడుస్తానని మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు…