TRINETHRAM NEWS

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం..

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 76,876 మంది భక్తులు

తలనీలాలు సమర్పించిన 23,424 మంది భక్తులు..

హుండీ ఆదాయం 4.2 కోట్లు