TRINETHRAM NEWS

ఓం నమో వేంకటేశాయ

తిరుమల సమాచారం

20-ఫిబ్రవరి-2024
మంగళవారం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

నిన్న 19-02-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 64,741 మంది…

స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 24,667 మంది…

నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.82 కోట్లు …

ఉచిత సర్వ దర్శనానికి 20 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు…

ఉచిత సర్వదర్శనానికి 14 గంటల సమయం…

టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 10 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు….

టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 5 గంటల సమయం…

300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం…

సర్వేజనాః సుఖినోభవంతు