జూన్ 27, 2026

WhatsApp Image 2024 02 14 at 9.04.20 PM

TRINETHRAM NEWS

యూఏఈలోని అబుదాబిలో నిర్మించిన తొలి హిందూ ఆలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు.

27 ఎకరాల్లో, రూ.700కోట్లతో బీఏపీఎస్ సంస్థ నిర్మించిన ఈ ఆలయాన్ని పశ్చిమాసియాలోనే అతిపెద్ద హిందూ ఆలయంగా పేర్కొంటున్నారు.

262 అడుగుల పొడవు, 180 అడుగుల వెడల్పు, 108 అడుగుల ఎత్తుతో భారతీయ శిల్పకళా సౌందర్యం ఉట్టిపడేలా ఈ ఆలయాన్ని నిర్మించారు.

You cannot copy content of this page